Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

Deccan Cements Ltd. Annual Report 2021

Jun 12, 2021

61739_rns_2021-06-12_133a154f-7794-4dc4-b363-3fa8fd82aaf8.pdf

Annual Report

Open in viewer

Opens in your device viewer

DECCAN CEMENTS LIMITED

CIN : L26942TG1979PLC002500 REGD OFFICE: 6-3-666/B, "DECCAN CHAMBERS", SOMAJIGUDA, HYDERABAD - 500 082. PHONE : +91 (40) 23310168,23310552, +91 (40) 23310561, 23310599 FAX: +91 (40) 23318366 E-MAIL: [email protected] WEBSITE : www.deccancements.com

DCL:SECY:2021 12.06.2021

Scrip Code: 502137

BSE Limited Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001

National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C/1, G Block Bandra-Kurla Complex, Bandra (East) Mumbai - 400 051

Trading Symbol: DECCANCE .

Dear Sir,

Sub: Press-release of Extract of Audited Financial Results for the Quarter and Year ended 31stMarch, 2021.

Please find enclosed copies of the press release dated 11thJune 2021, published on rz" June 2021 on Business Standard (English - All Editions) and Andhra Prabha (Telugu- Hyderabad Edition) containing Extract of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2021 approved by the board meeting held on 11th June 2020 (Friday) inter alia, to consider and approve, the Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2021.

Thank you.'

With Regards,

For Deccan Cements Limited

.~

bl~usty Company Secretary

cc: Company website " www.deccancements.com "

SOHINIDAS&RUCHIKACHITRAVANSHIH

yderabad-based

Bharat Biotech will conduct clinical trialsofCovaxinintheUSafterit hit a roadblock to secure emergency use authorisation for its Covid-19 vaccine from the US drug regulator. Thecompany'sUSpartner,Ocugen,said

on Thursday it would follow the biologics licence application (BLA) route to seek full licensure of Covaxin in the US. Bharat Biotech said Ocugen had received

a recommendation from the FDA to pursue BLA path for Covaxin, whichis fullapproval. "Allapplications have to follow the BLA process, which is the standard process for vaccines. Therefore, for BLA, the data from an additional clinicaltrialwillberequired to support the marketing application submission for Covaxin. This process will extend our timelines," the vaccine maker said. A

company source told Business StandardthatBharatBiotech planned to conduct these additional clinical trials in the US. The company did not divulgedetailsonwhether thesewould bebridgingstudiescomprisingsmallergroups of volunteers or large-scale studies.VK Paul, member, health, NITI decision

has no bearing on our programme. Our regulator has approved it. We have so much data on safety." He

said every country has its regulatory system and while scientific frameworks are the same, nuancing is based on context. "Nuancing can be different, especially

in countries where science is strong, for us manufacturing is strong...Wehavealsoaskedfor trials till now for vaccines for children." BharatBiotechsaidwithgoodherd

immunity and a significant percentage of the population vaccinated, the pandemic is reducing in the US. "The USFDA had earlier communicated that no new emergency use authorisation (EUA) would be approved for new Covid-19 vaccines," Bharat Biotech said. According to reports, AstraZeneca is

tooweighingoptions toapplyfor full

US for itsCovid-19 vac a process thattakes longer. Timelines,however,arenot clear.A senior

official at a vaccine firm said there was no precedence of an Indiadeveloped vaccine getting full authorisationintheUS. "Typically,thetimelineswouldbelong.It cantakemonths or evenayear.However,we cannot say if processes will be expedited during the pandemic," the official explained. Covaxinhas receivedEUAs from14 countrieswithmore

than50countries in the process. It is now in the process of seekingemergencyuselisting(EUL) from the World Health Organization. Paul said the data analysis of phase 3 clinicaltrialsofCovaxinwillbemade public

in the next seven to eight days. "It is beyond the data that was shared with the DCGI," he added. BharatBiotechclaimedthatnovaccine

manufactured or developed from

has ever received EUA or full licensure from USFDA. OcugeninastatementonThursdayannounced

that as recommended by the USFDA, it will pursue submission ofaBLAforCovaxin.BiologicsLicenceApplication,orBLA,isa"fullapproval"mechanism by the FDA for drugs and vaccines. "Thecompanywillnolonger pursue a EUA for Covaxin. The FDA providedfeedbacktoOcugenregardingtheMasterFile.The companyhadpreviously submitted and recommended that Ocugenpursue aBLA submission insteadofaEUAapplicationfor itsvaccine candidate and requested additional information and data," Ocugen had said. "Althoughwe were close to finalis-

Aayog, said at a press briefing on Friday: "We respect their (USFDA's) decision and we expect that our manufacturer will be able to comply with whatever is required to be done. Their Gatitoshut2morebusinessesafter

ing our EUA application for submission, we received a recommendation from the FDA to pursue a BLA path. While this will extend our timelines, we are committed to bringingCovaxin to the US. This differentiated vaccine is a critical tool to include in our national arsenal given its potential to address the SARS-CoV-2 variants, including the delta variant, and given the unknowns about what will be neededtoprotectUSpopulationinthelong term," said Shankar Musunuri, chairman, CEO and co-founder of Ocugen, had said in a statement. Ocugenis partnering Bharat

Biotech to co-develop, supply, and commercialise Covaxin in Canada. It will retain 45 per cent of the profits sales of Covaxin in the US

fromandCanada.

ADITI

DIVEKAR Mumbai,11June

After exiting the cold chain business,

Gati is looking to do awaywithtwomore ofits subsidiaries — trading solution and freight forwarding businesses — to focus on express distributionand e-commerce. "We

are amidclosingdown our Gati Import Export Trading (GIETL) subsidiary, which maintains the inventoryfor clients on its books. and

is 0.67 per cent of its consolidatednet assets,which contributed a meagre ~6.19 million to the total profits. In May, AllCargo Groupowned

contracts under this entity are in the process of shut business and e-commerce. While the company is engaged in closing down the GatiImportExportTrading,it in search of a suitable buyer its freightforwarding business.

ting down," said Bala Aghoramurthy, deputy managing director at Gati. According to the company's FY20 annual report, GIETLisfor

Gati exited cold chain solutionsbusiness, Gati

"GIETL needs to be closed, but we are looking for a worthy buyer for the freight forwarding business," said Aghoramurthy.Freight

setforUS clinicaltrials FDAasksBharatBio'sUSpartnerOcugentoapplyforfullauthorisationTAKINGA SHOT

forwarding firms specialise in arranging the wholeprocess for their

We have already dialled down allKausar India, to focus on the parentshippers,fromstorage to shipbecausecoldchainexit

ping of their merchandise. It owns five fuel pumps, currently

making a profit. To away with non-core assets, it will sell these pumps and move towards becoming a core express entity. "We

have been working on the exit of Gati Kauser for the past one-and-a-half–year, from the time of acquisition. If you do not own the refrigeratedbusiness,we cannot be in thecold chain business

the concept ofleasing reefer trucks is not developed inthe country. Hence,itmade sense to exit this business," saidIn

Aghoramurthy. trucking, a reefer is a

refrigeratedattachedtransport

trailer that gets to a semi-truck to

perishables and

(₹ in Crores unless stated otherwise)
SI. STANDALONE
No. PARTICULARS31 st March. Quarter ended Year ended
$31st$ Dec2020 31 st March,2020 31 st March,2021 31 st March.2020
Audited Unaudited Audited Audited Audited
Total Income from Operations 23286.00 19832.93 16171.79 69110.02 61660.55
$\overline{c}$ Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) 4774.90 3642.43 4952.93 6820.60 3942.42
3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items) 4608.46 3644.91 4181.17 6879.03 3170.66
$\overline{4}$ Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items) 3443.80 1283.17 2725.16 3850.02 2021.54
5 Total Comprehensive Income / (Loss) for the period [comprising Profit / (Loss) for the period(after tax) and other Comprehensive Income (after tax)] 3711.51 1293.20 2595.86 4130.55 1905.83
6 Paid-up Equity Share Capital (Face Value of ₹10/-each) 4130.53 4130.53 4130.53 4130.53 4130.53
$\overline{7}$ Reserves excluding Revaluation Reserve 39364.35 35646.85
8 Earnings per equity share (of $\overline{\xi}$ 10/-each) (not annualised)
1. Basic $(\overline{\tau})$ 8.34 3.11 6.60 9.32 4.89
2. Diluted $(\overline{\tau})$ 8.34 3.11 6.60 9.32 4.89
$\sim$ $\sim$
SI. CONSOLIDATED
No. Quarter ended Year ended
PARTICULARS 31 st March.2021 $31st$ Dec2020 31 st March.2020 31 st March,2021 31 st March,2020
Audited Unaudited Audited Audited Audited
Total Income from Operations 23284.89 19835.71 16171.83 69113.61 61664.16
$\overline{c}$ Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) 4827.41 3812.20 4874.71 7147.22 4073.34
3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items) 4660.97 3814.68 4102.95 7205.65 3301.58
4 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items) 3469.88 1468.20 2647.52 4148.13 2120.71
5 Total Comprehensive Income / (Loss) for the period [comprising Profit / (Loss) for the period(after tax) and other Comprehensive Income (after tax)] 3749.71 1431.25 2623.85 4309.03 2146.74
6 Paid-up Equity Share Capital (Face Value of ₹10/-each) 4130.53 4130.53 4130.53 4130.53 4130.53
$\overline{7}$ Reserves excluding Revaluation Reserve 41275.69 37379.70
8 Earnings per equity share (of ₹10/-each) (not annualised). Basic (₹) 8.40 3.55 6.41 10.04 5.13
2. Diluted (₹) 8.40 3.55 6.41 10.04 5.13

temperature-sensitive Cold chain is an asset and capital-intensive which is against

othervision to move towards

goods.heavybusiness,Gati'sanasset-light company.

full

  • (BLA)
  • n Biologics Licence Application a 'full approval' mechanism by the FDA for drugs and vaccines stretching
  • n BLA path takes longer, timeline for Covaxin's US approval full
  • n No otherIndian vaccine has authorisation in the US

A

20-25 per cent discount in domestic steel prices to international priceshas left scope for hike in rates and a consolidated investment of ~76,500 crore in the industry, experts said. Further, the balance sheet of the industry might lighten to a multi-year low this fiscal year, they added. "Domestic steel prices are 20-25 per cent discount

as compared to the international prices and are 15-20 per cent lower than the landed cost of imported steel. Due to this, domestic steel players continue to remain optimistic about the increase in steel prices in future as well," Brickwork Ratings said in itsreport. Domestic steel prices have seen an

ADITI DIVEKAR Mumbai,11Juneunprecedented steelpricehikeamid discounttointernationalcosts

rise in the last few months, despite repeated lockdowns and government slashing duties, among other factors. Afterremaining steady in April 2021,

domestic steel prices saw another uptrend recentlywhenthe Hot/Cold RolledCoil prices in Mumbai were revised upwards by about ~5,000 per tonne, pushing it to a record high of about ~70,000 and ~83,000 per tonne, respectively, said Brickwork. Thereasons were said to be higher prices

of raw materials globally and lower exports from China. With steel prices in the domestic market reaching anall-timehighthis year and industry capacity utilisation levels expected to inch towards 80 per cent in FY22, leading producers have announced large capex plans accumulatingto 31 milliontonnes, said ICRA.

Ph: 040-23310168, Fax: 040-23318366, Email: [email protected], Website: www.deccancements.com Regd. Office: "Deccan Chambers", 6-3-666/B, Somajiguda, Hyderabad - 500 082
Extract of the Audited Financial Resultsfor the Quarter and Year Ended 31 March 2021(Rs. in Lakhs except per share data)
Quarter Ended Year Ended
SI.No. Particulars 31.03.2021 31.12.202031.03.2020 31.03.2021 31.03.2020
Audited Unaudited Audited Audited Audited
1 Total income from Operations 21383.30 20810.16 12372.22 75795.18 55533.46
$\overline{2}$ Net Profit for the period (before Tax andExceptional items) 3063.49 4435.75 613.07 15536.03 6016.44
3 Net Profit for the period before tax (afterExceptional items) 3063.49 4435.75 (349.34) 15536.03 5054.03
$\overline{4}$ Net Profit for the period after tax (after Exceptionalitems) 2207.90 3309.18 (295.58) 11512.75 5664.38
5 Total Comprehensive Income for the period[Comprising Profit / (Loss) for the period (aftertax) and Other Comprehensive Income (after tax)] 2202.90 3309.18 (300.64) 11507.75 5659.32
ĥ Paid-up Equity Share Capital 700.38 700.38 700.38 700.38 700.38
$\overline{7}$ Earnings Per Share (Rs.5/- each)
1. Basic 15.76 23.62 (2.11) 82.19 40.44
2. Diluted 15.76 23.62 (2.11) 82.19 40.44

Jerods arrane art

$\bullet$ ຍన్ని రకాలభూములఆరా $\bullet$ తెరపైకి కాంది శీకుల, నిజాం, లీజుభూములు

హైదరాబాద్, ఆంధ్రపభ: ఖజానాకు కాందీశీకుల భూములు కాసులు కురిపించనున్నాయి. త్వరలో భూ విక్రయాలతో రూ.50 వేల కోట్ల దివగా కార్యాచరణ చేస్తున్న ప్రభుత్వం రకరకాల భూమి బ్యాంకుల నిగ్గు తేలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన కాందిశీకుల భూములు స్వాధీనం చేసుకోవాలని స్థయత్నాలు (పారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని $200$ ఎకరాలతోపాటు హైదరాబాద్లోని వివాదా న్నిద కాందిశీకుల భూముల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోంది. హైదరాబాద్లోని పుప్పాల్గూడ, మియాపూర్లలో ఉన్న $500$

ఎకరాలను ఇప్పటికే గుర్తించి వేలం దిశగా పావులు కదుపు తోంది. ఇటీవలే పుప్పాల్ గూడలోని హైదరాబాద్ పైనా నియల్ జిలాకు సమీపంలోని $200$ $\lambda$ కరాల కాందిశీకుల

ನಿಜ್ $\circ$

భూములపై కూడా...

నిజాం సర్కార్ట స్వాతం(త్యానికి పూర్వం తెలం గాణలో భారీగా భూములు ఉన్నాయి. వీరి భూ బ్యాంక్ మొత్తం బ్రభుత్వం పరిశీలన చేస్తోంది. అప్పట్లో రిట్ సీడెడ్గా పిలిచే సికిందాబాద్లో భారీ ఆస్మలు ఉన్నట్లుగా గుర్తిం చారు. ఇందులో పౌర నివాసాలకు, వ్యాపార కూడళ్లకు భారీగా లీజులకు ఇచ్చారని తేలింది. ఇవి అప్పట్లో ఏక మొత్తంగా $90$ ఏండ్లకు లీజుకు ఇచ్చి నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. $1930$ ಸಂ ಗತಿ ತెಲಿ కంటోన్మెంట్ రూల్ సకారం స్థతి $30$ ఏండ్లకు సిందే. ఇక్కడ ఎక ఒకసారి లీజుల రెన్యూవల్ జరగాలి. కానీ కొన్నిం రాకు రూ. $16$ కోట్ల టిలో అ(కమాలు, నిబంధనల ఉల్లంఘనలు పైగా ధర పలికే అవ జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాశ ముంది. ఇక్కడి భూ $1945$ లో ఉన్న నిజాం లీజు భూముల ము ల్లో భారీగా సాఫ్ట్వేర్ నూ నిగ్గు తేలుస్తు న్నారు. రంగం విస్తరించడం, ఈ

వేల కోట్లు ఆర్జించాలని సర్కార్ కసరత్తు చేస్తోంది. లీజు భూముల రూపంలో... లక్ష్యం చేరాలనే యోచనను సర్కార్ $\overline{a}$ గవంతం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా లీజు భూములపై దృష్ఠి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం లోనే అత్యంత విలువైన సికింద్రా బాద్, హైదరాబాద్ లలోని లీజు భూముల క్రమబద్ధీకరణ ద్వారా రూ. $4000$ కోట్ల రాబడిని సాధించ

భూమి [పభు

త్వానికి చెం

దుతుందని

తీర్పు ఇచ్చిన

నోటీసులు ఇచ్చిన వివిధ రకాల లీజు భూములపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. తద్వారా మరింత అదనపు రాబడి సమకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది. సుౖుంకోర్టు

రంగానికి మరింత వెసులుబాటు ఉన్న నేపథ్యం లో ఈ భూములను సాఫ్

్టవేర్ రంగ విస్తరణకు వినియోగించాలని సర్కార్ యోచనగా ఉంది.

రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, కుత్సుల్లాపూర్ వంటి ఖరీదైన

మండలాల్లో $200$ ఎకరాల భూములను గుర్తించింది. వీటిపై ఉన్న

న్యాయపరమైన వివాదాలను తొలగించి స్వాధీనం చేసుకునేందుకు

కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మొ త్తం భూముల వేలం రూపంలో

భూముల విlకయాలతో రాబడి

వచ్చని రెవెన్యూ శాఖ అంచనా

వేసింది. లీజులో ఉన్న, గడువు

ముగిసిన, రెన్యూవల్ చేయించుకున్న

భూములతోపాటు, కోర్టు వివాదాలు,

ఇప్పటివరకు ఆయా భూములన్నింటికీ హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్తేట్ అధికారిగా పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం పర్యవేక్షణ, ఉత్తర్వులు, రెన్యూవల్లు, జరిమానాలు సీసీఎల్ఏ పర్య వేక్షణలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాౖష్టం లో ఇష్టానుసారం లీజు భూములను కాజేశారని, అకమార్కులు పాగా వేసి బ్రభుత్వ రాబడికి గండికొట్టారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ నుంచి వివరాలను రాబడుతోంది. మొత్తంగా లీజు భూముల లెక్కలు తీసి వీటి క్రమబద్ధీకరణకు ఉన్న మార్గాలు, న్యాయపరమైన అవరోధాలను |పభుత్వం పరిశీలిస్తోంది.

$\omega$ aiónhióe a estel

• ఆరేక్ల క్రితం నాటిన మొక్కలు ಇప్పుడెలా ఉన్నాయి?

  • $\bullet$ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా
  • త్వరలో అటవీశాఖ అభికారులతో లవ్యూ
  • $\bullet$ సరైన ఫలితాలు చూపించని శాఖలు, అధికారులపై చర్యలు
  • నిర్లక్ష్యం రుజువైతే ఉద్యోగాలు ఊస్తు
  • ఈ పడాబి హలితహారంపై
  • సీఎస్ సౌమేష్ కుమార్ ప్రత్యేక సమీక్ష

హైదరాబాద్, ఆంద్రప్రభ: తెలంగాణకు హరిత హారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఈ ఈ ఏడాది [పత్యేక దృష్ఠి సారించారు. ఎందుకంటే హరితహారం లో కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఏళ్లు గడుస్తున్నా...కొన్ని చోట్ల పురోగతి లేదని సీఎం దృష్టికి వెళ్లింది. నాలుగేళ్ల క్రితం నుంచి ఒకే బాంతంలో బ్రతి ఏటా మొక్కులు నాటినా... ఆసాంతం పచ్చదనం సంచరించుకోవడం లేదన్న విషయం సీఎం దృష్ఠికి వెళ్లింది. పైగా... ఇటీవల బ్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాలస్క సుమన్ తండ్రి మృతిచెందగా... ఎమ్మెల్యే ను పరామర్శించేందుకు సీఎం వెళ్లారు. తిరుగు స్థయాణం లో తూఖాన్-గజ్వెల్ మీదుగా ఎర్రవల్లికి చేరుకునే క్రమంలో రహదారి వెంట నాటిన మొక్కలే ఎండిపోవడం సీఎంను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్య క్రమం అము ఏ విధంగా జరుగుతోంది...? ఇప్పటి వరకు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉంది..? అన్న అంశాలపై సీఎం కేసీఆర్ కూలంకుశంగా ఆరా తీయా లని నిర్ణ యించినటు తెలిసింది. ఈ మేరకు త్వరలో సమీక్షా సమాె వశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి నట్లు అటవీశాఖకు

--------------------------------------తెలంగాణ అటవీశాఖ నేతృత్వంలో జరుగుతున్న హరిత హారం కార్య(కమం ఇప్పటికే సత్సలితాలను ఇవ్వాలి. కాని.. రాష్ట్రంలో చాలా చోట్ల హరితహారం కాగితాలకే పరిమిత మవు తోంది. [పతి ఏటా ఒకే [పాంగణంలో మొక్కలు నాటుతున్నా... నాటిన మొక్కల్లో బతికేది కనీసం 10శాతం కూడా లేవని (పభుత్వానికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. )పతి మున్నిపాలిటీ, బుతి గ్రామ పంచాయతీలో నర్పరీలు ఏర్పాటు చేసి... lపజలు కోరుకున్న మొక్కలను పంపిణీ చేయాలని ్రపభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా... ఇప్పటికీ పలు చోట్ల హరితహారం క్ష్మేతస్తాయిలో పచ్చదనాన్ని నిరూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు కోరుకున్న మొక్కలను అందిస్తే హరితహారం $,90$ శాతం మేర సక్సెస్ అయ్యే పరిసితు లు ఉన్నా... అధికారులు క్షేత్రస్థాయిలో (పజా(హరితా) భిప్రాయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో (పభుత్వానికి అర్ధం కావడం లేదు. ఈ పరిసిత్రుల్లో అటవీశాఖ నుంచి మొత్తం గా, వివిధ శాఖల వారీగా హరితహారం కార్యక మంపై ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు ఓ ఉన్నతా ధికారి చెప్పారు. ఇందుకు త్వరలోనే అటవీ శాఖ ఉన్నతాధికారులతోపాటు ఇతర శాఖల హరితహారం

స్పెషల్ ఆఫీసర్లను ¦పగతి భవన్కు పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన ఏడాది $2014$ ను మినహాయిస్తే ఆ తర్వాత (పతి ఏడాది మస్తుగా కాలం (ముమ్మరమైన వర్షాకాలం) అవుతోంది. ఈ ఏడాది తొలకరి ముందే పలక రిం చడంతో పాటు రెండు, మూడు రోజులుగా తెలం గాణ వ్యాప్తం గా దండిగా వర్షాలు కురు స్మం డడంతో... హరిత హారం కార్వకమంపై సభుత్వం స్టత్యేకృష్తి పెట్టింది.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయ బోయే హరితహారం కార్వ(కమాస్ని కచ్చితమైన (పమాణా లతో నిర్వహియాలని సీఎం కేసీ ఆర్ దృడ నిశ్చయంతో ఉన్నట్లు

s o a o s
అటవీ వాఖ సీఎం ఆదేశాల మేరకు
అధి కారు సీఎస్ సమీక్ష
ಲು ತಿಲಿ
పారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం అమలుకై
$1.0 - 1.06$ 0 $1.1 - 7.00$ $1.7 - 8.1$

అధికారుల్లో నిర్లక్ష్యం నెలకొనడంపై సిఎం ∙కేసీఆర్ కన్నెర్న చేయడంతో సీఎస్ సోమేష్ కుమార్ ఈ ఏడాది హరితహారాన్ని లక్ష్యం మేరకు పక డృంధీగా నిర్వహించేవిధంగా అటవీశాఖ అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్షవారం హరితహారం పురోగతిపై బీఆర్కే భవన్లో సమీక్షా సవూవేశం నిర్వహించారు. మల్లీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్భరీలు, పల్లె (పృతి వనాలపై దృష్ఠి సారించా లని ఆదేశించారు. ఈ ఏడాది హరితహారం అమలు కోసం మొక్కలు, ఇతర సామాగిని అందుబాటులో ఉంచాలని తేల్చి .చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు శాంతక ువూర్, అరవింద్ కువూర్, సందీప్ కువూర్ సులాని యా, |పియాంక వర్గీస్, పీసీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల అమ్తకాన్ని వ్యతిరేకిస్తాం

තිපිව්ව සබිසූිල ධීබී මීරා

$\bullet$ దాలకితే పీడీయాక్ట్ కేసు $\bullet$ ఈసీజన్లో 177 కేసులు. 276 మంది అరెస్ట్ ● నకిలీ విత్తనాలను అలికట్టే అంశంపై అభికారులతో హాకా భవన్లో మంత్రినిరంజన్ రెడ్డి సమీక్ష

21 వరకు బీసీ గురుకులాల్లో దరఖాస్మలకు గడువు హైదరాబాద్, ఆంధ్రపభ : మహాత్మా జ్యోతి

ఎ౦ఎ౦టీఎస్ రె౦దోదశ పనులకు ರಾಷ್ಟ್ರ ವಾಟಾ ವೆಶ್ಲಿಂಕಂಡಿ • సీఎం కేసీఆర్ కు ఎంపీ కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

హైదరాబాద్, ఆంlధ(పభ : ఘట్కేసర్–

రాయగిరి మధ్య చేపట్టిన ఎంఎంటీఎస్ పనుల

విస్తరణకు కేందడ (పభుత్వం ఆమోదం తెలపడంపై

వ్వక్తం చేశారు. ఈ పాజెక్టు కోసం రైల్వే శాఖ మంత్రికి

విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి నిధులు

విడుదల చేసిందని శుక్రవారం ఆయన ఒక

సుకటనలో తెలిపారు. ఎంఎంటీఎస్ స్రాజెక్టు

● ప్రభుత్వంపై ప్రజలుతిరగబడాలి: సీఎల్బీనేతభట్టి

హైదరాబాద్, ఆంద్రప్రభ : స్టభుత్వ భూముల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీఎల్స్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున మొత్తం $33$ వేల ఎకరాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. lపభుత్వ భూము లను ప్రజల అవసరాల కోసం వినియోగించాలి తప్పా ్రపయివేట్ వ్యక్తులకు అమ్మడానికి కాదని ఆయన

దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ స్టభుత్వ భూములు కాపాడాయని శుక్రవారం ఆయన ఒక బ్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ బ్రభుత్వం రూ. 15 వేల కోట్ల మిగుల బడ్జెట్తో అప్పగిస్తే.. టీఆర్ఎస్ ఏడేళ్ల అధికారంలో సీఎం కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన దుయ్యబట్టారు. అప్పు చేసి పప్పుకూడులా కేసీఆర్ ప్రభుత్వం సాగుతోందన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములు దొరకని పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో స్టభుత్వ భూములను విక్రయించుకోవాలనుకోడం దివాళకోరుతనమన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ స్థజలు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నాలాల ప్రక్షాకనపై కేటీఆర్ ఆధ్వర్యంలో త్వరలో వర్క్షేషాప్

•జీహెచ్ఎంసీలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష

హైదరాబాద్, ఆంధ్రపభ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాల పరి రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పురపాలక మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో త్వరలోనే నగరంలోని నాలాలపై వర్క్షేషాప్ నిర్వహిస్తామన్నారు. నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. వర్షాకాల (పణాళికపై శుక్రవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. lపతి సంవత్సరం నగరంలో వర్షాకాలంలో నాలాల కారణంగా ఇబ్బందులు వస్తున్నా యన్నారు. ఈసారి మాత్రం అలా జరగకుండా నాలాల పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తామన్నారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉపమేయర్ శీలతరెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైతులకు మద్దతు ధర చెల్లించాలి

హైదరాబాద్, ఆంద్రపభ: దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగి స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే అని, ఇప్పటికే ఈ సీజన్ లో 177 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 276 మందిని అరెస్టు చేశామని నకిలీ విత ్తనాన్ని ఉపేక్షిం చే¦పస్తక్తే లేదని వ్యవసాయ మంౖతి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్షవారం నకిలీ విత్తనాలను అరికట్టే అంశంపై హాకా భవన్ లో ఐజి నాగిరెడ్డి, విత్తనా భివృద్ధి సంస్థ ఎండి కేశ వులతో పాటు వ్యవసాయ అధికారులు బాలు, శివ్రపసాద్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంద రృంగా మంత్రి

హైదరాబాద్, ఆంధ్రపభ: కులవృత్తులకు సీఎం

కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వారికి ఇబ్బంది పెట్టే ఏ

నిబంధన ఉండదని బీసీ సంక్షేమశాఖ మంతి గంగుల

కమలాకర్ అన్నారు. అర్హులైన స్థతి రజకడు, నాయి

|బాహ్మణులకులబ్ధి చేకూర్చడమే |పభుత్వ ధ్యేయమని

మంౖతి పేర్కొన్నారు. సెలూన్హ్లు, ధోబీఘాట్లు, లాంॄడీ

షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై

శుక్రవారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీసీ

సంక్షేమ శాఖ కార్యదర్శి బు(రా వెంకటేశం, టీఎస్పీ

డీసీఎల్ సీఎండీ రఘువూరెడ్డితో పాటు ఆయా

సంఘాల నేతలతో మంత్రి గంగుల సమావేశమై

చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

బలహీన వర్గాల స్వావలంబనే సీఎం కేసీఆర్

వూట్లాడు తూ.. వ్యవసాయ రంగా నికి ముఖ్య మం్రతి కేసీ ఆర్ అత్యంత |పాధాన్యం ఇవ్వ డంతో పాటు నకిలీపై ఉక్కు పాదం మోపారని తెలిపారు. ఈ సారి (పధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపైనే దృష్టి సారిం చా మని చెప్పారు. విత్తనాల కు సంబం ధించి 1966లో కేం

।దం రూపొం దించిన విత్తన విధా నాలు లోప భూయిష్టంగా ఉన్నాయని, విత్తన చట్టం బలోపే తానికి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. నకిలీ ముప్పు ఉండడంతో విత్తనాల లైసె న్సింగ్ విధా నం పారదర్శకంగా అమలు చేయాలని మం్రతి అధికారులను ఆదేశించారు. దీంతో పాటు విత్తన లైసెన్పుల జారీకి కాలపరి మితిని నిర్దేశించిన నిర్ణీత సమయంలో ఇవ్వాల న్నారు. కాగా ఇప్పటివరకు $3,468$ కి $\circ$ ంటాళ నకి లీ విత్తనాలను సీజ్ చేశామ న్నారు. నకిలీ అరి కట్టేందుకు క్షేతస్థాయిలో నేడు అధికా రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించ నున్నామని పేర్కొన్నారు.

బాపూలే బీసీ గురుకుల ఇంటర్. మహిళా డిగ్ కళాశా లల్లో మొదటి సంవత్సరంలో బ్రవేశాల దరఖాస్తు గడువు ను ఈ నెల $21$ వరకు పొడిగించారు. విద్యార్థులు ఆన్ట్రైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ గురుకులాల కార్యదర్శి బట్టు మల్లయ్య శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ, విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్లంబికీ పీఆర్సీ

• తెలంగాణ మెడికల్ జేఏసీ హర్షం

హైదరాబాద్, ఆంధ్రపభ: తెలంగాణ రాష్ట్ర చరిlతలోనే మొదటి సారిగా పీఆర్సీ ఫిట్మెంట్ హామీ ఇచ్చిన నెలల వ్యవథిలోనే అవులు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మెడికల్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంౖటా క్టు, ఇతర విబాగాల సిబ్బందికీ ఏకకాలంలో పీఆర్సీ .అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని జేఏసీ ఛైర్మన్ డా. బొంగు రమేష్, కన్వీనర్ డా. పుట్ల శీనివాస్ అన్నారు. జేఏసీ నేతలంతా lపత్యేకంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట మెడికల్ జేఏసీ నేతలు... డా. నరహరి, డా. హేమలత, డా. సుజాత, రవూఫ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

దారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని మంత్రి తెలిపారు. బ్రేడ్ లైసెన్స్, లీజు అగ్రిమెంట్ల విషయంలో కుల

శ్రీనివాస్, పి.ఆశయ్య, కొన్నె సంపత్, భూమయ్య, మల్లేష్కుమార్, రాజేశ్వరీ, వెంకటేశ్, రాజు, బుజ్జన్న, తీకాంత్, శీనివాస్, బాలకృష్ణ, నాగరాజు, మోహన్, సుధాకర్, మల్లేష్, కిసన్, లింగం, మధుకర్, చంద్రశేఖర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

వృత్తిదారులు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. కుల వృత్తులు నిర్వహిస్తున్న వారికే ఈ పథకానికి అర్హులన్నారు. ఈ నెల $30$ వరకు దరఖాస్మలు చేసుకోవాలని, ఈ పథకాన్ని ఏ|పిల్ నెల నుంచి అవులు చేస్తామని మంబ్రి తెలిపారు. ఈ సమా వేశంలో రజక, నాయిౖబాహ్మణ ఫెడ ్రేషన్త ఎండీలు చంౖదశేఖర్, విమలాెదవి, కుల సంఘాల నాయకులు అక్క రాజు (శీనివాస్, కొండూరి సత్యనారా యణ, నర్పింహ్మా, కోట్ల

పనులు త్వరగా మొదలు కావాలంటే రాష్ట్రప్రభు త్వం వాటాలో మొదటగా రూ. 75 కోటు విడుదల చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడి వెంకట్రెడి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. $412.26$ కోట్ల అవుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 2: 1 నిష్పత్తిలో ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదగిరిగుట్టకు రాష్ట్ర రాజధాని నుంచి రవాణా సౌకర్యం సులభమవుతుందన్నారు.

సూపరింటెండింగ్ ఇంజనీర్, "హైదరాబాద్ సర్కిల్ కార్యాలయము తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రోస్ట్రక్చర్ డెవలప్మేంట్ కార్చొరేష- జిల్లా ఆస్పత్రి ఆవరణలు, కింగ్ కోకి, హైదరాబాద్-500001, ఫాన్: 24753405

సంక్షిప్త చెండరు చైకటన ెనెం.08/ఎస్జు/బీఎస్ఎంఎస్ఐడిస్/హెచ్మోడి.సిఐఆర్/2021-22/267 తేది:10.06.2021డూ.25.00 లక్షల కొరకు గవర్నమించి సిటీ కాలేజి, నయాషాల్, హైదరాబాద్ యొక్కబెల్లస్ పై స్టాట్కు కప్పు మరమ్మతు పని కొరకు ఇ-బ్రాక్యూరమెంట్ స్టాటిఫారం ద్వా చూడవచ్చును. సం/- సూపరించిండింగ్ ఇంజనీర్ Ro No.12746-PP/CL/Advt/1/2021-22, Dt. 11.06.2021

ెలంగాణ ప్రభుత్వమునగర పాలక సంస్థ జవహర్ నగర్

లేఖ సెం. 72/కెఎమ్ఓ/2020 ఇందుమూలముగా సమస్త జవహర్నగర్ భజలకు తెలియజేయునది ఏమనగా, నగర పాలక స ువహరినగర్ కార్యాలయము నందు వివిధే నిధుల జింద చేపట్టవలపిన పనులకు గాను బెండ కిండవ పిలుపు పిలవడం జరిగినది. అదుందతినగర్ వద్ద ఎలిపిజి గా్లస్ డబుల్ బర్నర్ జీమిటోరియ రెండవ పెలువు పిలవడం జరిగినది. అదుందతినగర వద్ద ఎలిపిజి గ్యాస్ డబుల్ బర్నర్ జీమిటోరియంయొక్క స్విమ్ మరియు పనిచేయించుట- రూ.12.00లక్షలు. ఎలిపిజి గ్యాస్ జీమిటోరియం కొరకు"షడ్ నిర్మించుట- రూ.8.00లక్షలు. 22వ డివిజనలో ఎస్సీ ల సం/- కమిషనర్, నగరపాలక సంస్థ, జవహర్ నగర్

Ro.No.12762-PP/CL/Advt/1/2021-22, Dt: 11.06.2021

Regd. Office: "Deccan Chambers", 6-3-696/8, Somaliguda, Hyderabad - 500 082 Ph: 040-23310168, Fax: 040-23318366, Email: [email protected], Website: www.deccancements.com

ఉచిత విద్యుత్ • మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యమని, చాకలి ఐలమ్య స్ఫూర్తి

వారికి (పభుత్వమే ఉచితంగా కొత్త మీటర్లు అంద ౙేస్మందన్నారు. ఇప్పటి వరకు రజకుల్లో కేవలం $200$ , నాయిబ్రాహ్మణుల్లో $400$ దరఖాస్తులు వచ్చాయని, ఆన్®ైన్లోనే దరఖాస్మల చేసుకోవాలని మంౖతి సూచించారు. అనర్హులను అడ్డుకుని, పథకం పక్క

● రజకులు, నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు 250 యూనిట్ల వరకు $\bigcirc$

తో తెలంగాణ (పభుత్వం పని -చేస్తోందన్నారు. ఉచిత విద్యుత్కు సంబంధించిన బిల్లు లను మూడు నెలల అడ్వాన్స్గ్ విద్యుత్ సం స్త్రలకు బీసీ సంక్షేమ శాఖ చెల్లిస్తుం దన్నారు. పాతమీ టర్లకేన పథకం అమలు చేస్తామని, మీటర్లు లేని

• రైతులనుపరామల్శించిన వైఎస్ షల్తిల

హైదరాబాద్, ఆంద్ర పభ: రాష్ట్రంలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాని వికారాబాద్ జిల్లా, పరిగిలోని ధాన్యం కొనుగోలు కేందాన్ని వైఎస్ షర్మిల పరిశీలించి.. రైతుల సమస్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నామని, తాలు, తేమ పేరుతో మూడు నుంచి 5్కేజీల తరుగు తీస్తున్నారని రైతులు షర్మిలకు వివ రించారు. ధాన్యం తీసుకొచ్చిన వాహనాల అద్దెలు కూడా భారమవుతు న్నాయని చెప్పారు. షర్మిల మాట్లాడుతూ.. రైతులు నెలల తరబడి ధాన్యం కొను గోలు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రైతుకు రూ. $30$ వేలకు పైగా నష్టం వస్తుంటే.. రూ. $5$ వేల రైతుబంధు ఎలా సరిపోతుందంటూ స్రభుత్వాన్ని స్థ్రప్పించారు. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు.

షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

రైతులను పరామర్శించి వికారా బాద్ జిల్లా పరిగికి వెళ్తున్న షర్మిలకు మార్గమధ్యలో చుక్కె దురైంది. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం చిట్టెంపల్లి స్టేజ్ వద్ద షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డు కున్నారు. కాసేపు పోలీసులకు, నాయ కు లకు మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. వికారాబాద్ జిల్లా లో అకాల వర్షాలకు

నష్టపో యిన అన్నదాతలకు భరోసా కల్పిం చేందుకు.. దోమ మండలం పాలెపల్లికి షర్మి ల బయలు దేరారు. పాలెపల్లి వరి కొను గోలు కేంద్రాన్ని ఆమె సందర్శిం చారు. అనంతరం తన కాన్వాయ్తో కలిసి పరిగికి బయలుదేరు తుండగా చిట్టెంపల్లి స్టేజ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనల దృష్ట్యా 5 వాహనా లను అనుమ తించి ఇతర వాహనాలను వెనక్కి పంపిం చారు. కాన్వాయ్కు అను మతి లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.

epaper.prabhanews.com

కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట

මරීවීදේ හංගු මෙරිසිමාපුරි ගුවරි විත්වරි

TANK

హైదరాబాద్, ఆంద్ర(పభ: అగ్రిగోల్డ్ కుంభ కోణంపై తెలంగాణ అగిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ఐాబు దాఖలు చేసిన పిటిషన్మ్ెే రాష్ట్రహైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కంపసీ చేసిన ¦పతిపాదనకు తీయంగా స్పందించిన జస్తిస్ట్ ఎంఎస్ రాంచందర్ రావు, జస్తిస్ అమర్నాథ్గౌడ్ బెంచ్. కంపెనీ lపతిపాద నలను అంగీకరిస్తే మరో 20 ఏళ్ళు హైకోర్టు పర్యవేక్షణ చేయూల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన బెంచ్. అగ్రగోల్డ్ కంపనీ సవరించిన ¦పతిపాదలపై సమాధా నం ఇవ్వాలని ఏపీ, తెలంగాణ (పభుత్వాలకు హైకోర్టు ఆదేశిం చింది. కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంగ్రగ్రపదేశ్ లోనే ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ విభజన చట్టం (పకారం బదలీ చేసే విషయాన్ని బెంచ్ పరిశీలిస్తు న్నట్లు సంకేతాలు ఇచ్చింది. బినామీ ద్వారా మిడ్జిల్లతో అౖగి గోల్ యాజమాన్యం భూములు కొన్నదంటూ తెలంగాణ సీఐడీ ఎస్పీ సంచలన అఫిడవిట్ను దాఖలు చేశారు.

మిడ్జిల్లో రూ. $15.18$ కోట్లతో $150$ ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి అగిగోల్డ్ కంపనీ బినామీ అని

కేటాయించడంపై సీఐడీ పరిశీలన జరిపేందుకు సమయం కావాలని కోరిన శ్రీరామ్. ఇరుపక్షాల వాదనలను విన్న బెంచ్ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

వరంగల్ జైలు తరలింపుపై ైవాకోర్టులో పిటిషన్

చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ కేంద కారాగారాన్ని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రజైళ్ళ శాఖ మాజీ డీజీ వికె సింగ్ హైకోర్టులో శు|కవారం పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ జైలు తరలింపులో కనీసం జైళ్ళ శాఖ నియమ నిబంధనలు కూడా పాటించకుండా తరలింపు కార్యక్రమం చేపట్టడంపై ఆయన తన పిటిషన్లో ఆక్షేపించారు. ఈ పీటిషన్మై హైకోర్టు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనేది (పస్తుతం చర్చనీ యాంశంగా మారింది. పది రోజుల క్రితం నుంచి జైలులో ఉన్న దాదాపు $964$ మంది ఖైదీలను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్ళకు తరలిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర జైళ్ళ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకు సెంట్రల్ జైలు అధికారులు దఫాలుగా ఖైదీల తరలింపు చేపట్టారు. సెంట్రల్ జైలులోని సామాగిని కూడా ఇతర జైళ్ళకు తరలించే ప్రకియ ఒక వైపు జరుగుతున్న తరుణంలో వికె సింగ్ కోర్టుకు ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది

31 మాల్లి, 2021తో ముగిసిన త్రైమాసిక మలియు సంవత్సరం కొరకు అడిట్ చేసిన అల్లిక ఫలితాల యొక్క సారాంశం

(రూ.లక్షలలో ప్రతి వాటా దేటా బుకున)

é.ňю DOCHEU ముగీసిన త్రవూపికం ముగేపిక సంవతనం
31.03.2021 31.12.2020 31.03.2020 31.03.2021 31.03.2020
edd diato ebő Jakob තේවි නිරස atat 3de ශ්රේ ථාන
පරුජපාඨාභ ඩාපර් ධියල්ප සහයෝග 21383.30 20810.16 12372.22 75795.18 55533.46
$\overline{2}$ వికర లాభం కాలావికి (పట్న మరియు మికపోయింపదగీకtidouš disoda 3063.49 4435.75 613.07 15536.03 6016.44
3 వికర లాధం కాలానికి పక్కుకు ముందు(හන්වර්යායමක්වින් කහිංහ ඡරාකාණි) 3063.49 4435.75 (349.34) 15536.03 5054.03
4 కికర లభం కాలానికి పక్క తరువాత(බාවක්සාගේරවීන් මහතා මරාගාව) 2207.90 3309.18 (295.58) 11512.75 5664.38
5 Zwejo ziskij expedito spendiš (englo/bligo)ಕಾಲಾಭಿಕೆ ಮತ್ತು ತರುವಾತ) ತುರುಮು ಇತರ ನಮಗ ಅವಾಯಂ(పర్క తరువాత) చేరి ఉక్కరి) 2202.90 3309.18 (300.64) 11507.75 5659.32
6 చెర్లించిన ఈక్సీటీ వాటా మూలధనం 700.38 700.38 700.38 700.38 700.38
7 go znenti egitez (tin. 5/- Digit)
1.006: 15.76 忽般 (2.11) 82.19 40,44
$2.5$ coy $25$ : 15.76 23.62 (2.11) 82.19 40.44

ని ముగిసిన తైమాసికం మరియు సంవత్సరం కొరకు పై ఫరితాలు ఆడిట్ కమిటీచే సమీక్షించబడికవి మరియు 11, జాన్. 2021న జరిగిన వారి సమావేశాల వద్ద దైరెక్టర్ల బాీర్ను వారిచే రమోకించబడినది.

ల) ఫైన తెల్లిను సిజీ (సిప్టింగ్ అప్లోషన్స్ మరియు దీస్తోజీల్ రక్రెక్ట్ఎమెంట్స్) రెగ్నులేషన్, 2015 యొక్క రెగ్నులేషన్ 33 క్రింద స్తిక్ ఎక్కేంజీలతో 31 మార్రి, 2021తో ముగీసిన తైమాసిక మరియు సంవత్సరం కారకు దాఖలు చేయబడిన అర్ధిక ఫరితాల యొక్క సభివర నమూనా యొక్క పాదాంతం. సైన తెచ్చిన ఫరితాల యొక్క పూల్త నమూనా స్విక్ ఎక్సింట్ వెబ్సెట్కి లనగా బాంబ్ స్విక్ ఎక్సింజీ (www.bseindia.com) మరియు నేపురల్ స్విక్ ക്രീ.od (www.nseindia.com.) ഉ മക്കാം ടാമർ മർഉർ (www.deccancements.com) ഉ തന്മ-രാമാലപാര് neg. సి) సంబంధిత అర్ధిక సంకత్కరాల యొక్క మూడక తైమాసికం వరకు ప్రచురించబడిక సంకత్కరము మండి తేదీకి సంఖ్యలు మరియు పూర్తి అర్ధిక సంవత్సరావికి సంబంధించి ఆదేట్ చేసిన పంఖ్యల మధ్య గత వైమాసికం కొరకు సంఖ్యలు బ్యాలెక్నెంగ్ సంఖ్యలుగా ఉన్నవి. ) జరుగనుక్క ఎటుంలో వాటులారుల అమోదానికీ లోబడి ఎఫ్మీని 2020-21 కొరకు ప్రతి రశక్కిలీ వాటా ముఖ విలువ రూ.5/- చాప్మన తురి డివినెండ్ రూ.5/- (10010 ప్రతి ఈక్వీలీ వాటాకు బార్ను సిఫారను చేసినది. for DECCAN CEMENTS LIMITED Place : Hyderabad P Parvathi Date: 11-06-2021 Managing Director

శివశక్తి టింబర్ ఎస్టేట్తో బిడ్లో పాల్గొన్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసిన సీఐడీ. కానిస్తేబుల్గా పని చేసినవ్యక్తి రూ. $1\bar{5}.18,\rm{s}$ ోట్లు పెట్టి 150 ఎకరాలు కొనే సామర్థ్యం లేదని ఐటీ ద్వారా సేకరించిన వివరాలు కూడా సమర్చించిన సీఐడీ. అగిగోల్డ్ సమస్యపై రెండు రాష్ట్రాలు చర్చించి కలిసి పరిష్కారం కనుక్కునేందుకు సమయం ఇవ్వాలని హైకోరును కోరిన ఏపీ అడ్వకేట్ జనరల్ శీరామ్. విజయవాలో ఎస్బీఐ నిర్వాంచిన వేలంలో అగిగోల్ల్ పచెందిన షాపింగ్ మాల్ ను సింగిల్ బిడ్డర్ కు

సందేహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఐడీ. అగిగోల్డ్

కంపెనీ డైరెక్టర్ అన్నా సీతారామారావుకు చెందిన

HIGH COURT FOR THE

STATE OF TELANGANA