Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

Rain Industries Limited Interim / Quarterly Report 2025

Feb 6, 2025

62405_rns_2025-02-06_f74e4821-2547-46ce-a06e-99f83846922f.pdf

Interim / Quarterly Report

Open in viewer

Opens in your device viewer

RAIN INDUSTRIES LIMITED

RIL/SEs/2025 February 6, 2025

The General Manager The Manager
Department of Corporate Services Listing Department
BSE Limited The National Stock Exchange of India
Phiroze Jeejeebhoy Towers Limited
Dalal Street, Fort Bandra Kurla Complex
Mumbai-400 001 Bandra East
Mumbai –
400 051

Dear Sir/Madam,

Sub : News paper clippings of notice for transfer of unclaimed dividend to IEPF. Ref : Scrip Code: 500339 (BSE) & Scrip Code: RAIN (NSE)

With reference to the above stated subject, please find enclosed herewith newspaper clippings of Notice published in Business Standard (English) and Andhra Prabha (Telugu) on February 6, 2025 with regard to the transfer of unclaimed dividend to IEPF.

This is for your information and record.

Thanking you,

Yours faithfully, for Rain Industries Limited

VENKAT RAMANA REDDY SINGIDI Digitally signed by VENKAT RAMANA REDDY SINGIDI Date: 2025.02.06 14:33:22 +05'30'

S. Venkat Ramana Reddy Company Secretary

EXTRACT OF STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED 31° DECEMBER, 2024 Near New Passport Office, Wagle Estate.Thane (W) - 400 604, Tel: +91 22 2581 8200 RAJSHREE POLYPACK LIMITED
Regd Office: 503-504, Lodha Supremus, Building No.1, 5 th Floor, Road No. 22,
Near New Passport Office, Wagle Estate, Thane (W) - 400 604, India
Corporate Office: 502, Lodha Supremus, Building No.1, 5 th Floor, Road No. 22,
CIN: L25209MH2011PLC223089 Website: www.raishreepolypack.com
STANDALONE CONSOLIDATED (₹ in Lakhs)
SI
NO.
Particulars Quarter Ended Nine month ended Year Ended Quarter Ended Nine month ended Year Ended
Dec 31.
2024
Sep 30,
2024
Dec 31.
2023
Dec 31.
2024
Dec 31.
2023
Mar 31.
2024
Dec 31.
2024
Sep 30,
2024
Dec 31.
2023
Dec 31.
2024
Dec 31.
2023
Mar 31.
2024
Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited
$\mathbf{1}$ Total Income from Operations 7,406.82 8.936.79 6.567.41 24.310.55 20.739.81 27.794.54 7,406.82 8.936.79 6.549.63 24.310.55 20.693.49 27,729.44
$\overline{z}$ Net Profit / (Loss) for the period (before Tax,
Exceptional and/or Extraordinary Items)
220.04 673.32 365.86 1.439.23 957.18 1,278.49 220.04 673.32 348.08 1.439.23 910.85 1.213.39
$\overline{3}$ Net Profit / (Loss) for the period before tax
(after Exceptional and/or Extraordinary Items)
220.04 673.32 365.86 1.439.23 957.18 1.278.49 [41.02] 669.63 347.26 795.47 906.66 1,192.64
-2 Net Profit / (Loss) for the period after tax
(after Exceptional and/or Extraordinary Items)
167.14 507.26 273.95 1.075.03 711.95 949.97 (93.92) 303.57 255.35 431.27 661.43 864.12
s Total Comprehensive Income for the period 169.76 509.88 275.45 1.082.89 716.44 919.45 (91.30) 306.19 256.85 439.13 665.92 833.60
6 Equity Share Capital 3.667.20 3.665.20 1.222.40 3,667.20 1,222.40 3.665.20 3.667.20 3.665.20 1,222.40 3.667.20 1,222.40 3.665.20
2 Other Equity (Excluding Revaluation Reserve) 12.702.78 14.035.57 11,617.78 11.951.28 13.962.93 11.510.04
8 Earning Per Share:
Basic 0.23 0.69 0.76 1.47 0.99 1.32 (0.13) 0.41 0.35 0.59 0.92 1.20
Diluted 0.23 0.69 0.76 1.46 0.99 1.31 (0.13) 0.41 0.35 0.59 0.92 1.19
Notes:
$\mathbf{1}$
$\mathbf{r}$
Thane
The above results for the quarter ended December 31, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the meeting held on February 5, 2025.
The Statutory Auditors of the Company have carried out Limited Review of the aforesaid results.
The above is an extract of the detailed format of Unaudited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and
Disclosure Requirements) Regulations.2015.
The full format of the Unaudited Standalone & Consolidated Financial Results are available on the websites of the Stock Exchanges i.e. www.nseindia.com and on the Company's website www.
raishreepolypack.com.
For and on behalf of the Board of Directors Ramswaroop Radheshvam Thard
Chairman & Managing Director
sd/-
February 05, 2025 DIN: 02835505
ALANI

GALLANTT ISPAT LIMITED
Regd. Office: Gallantt Ispat Limited, Gorakhpur Industrial Development Authority (GIDA), Sahjanwa, Gorakhpur – 273209, Uttar Pradesh
Contact No: 0551-3515500, www.gallantt.com; E-mail: csgml@gallantt

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024

(< in Lakhs, except EPS)
STANDALONE RESULTS CONSOLIDATED RESULTS
Nine Months Nine Months
SI Particulars Quarter
ended
Quarter
ended
Quarter
ended
Nine Months Nine Months
ended
ended Year
ended
Quarter
ended
Quarter
ended
Quarter
ended
ended ended Year
ended
No. 31.12.2024 30.09.2024 31.12.2023 31.12.2024 31.12.2023 31.03.202 31.12.2024 30.09.2024 31.12.2023 31.12.2024 31.12.2023 31.03.2024
Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited
Total Income from Operations (Net) 1.11,908.53 94,464.07 1,06,382.09 3,22,457.26 3,05,321.24 4,23,396.81 1,11,908.53 94.464.07 1.06.382.09 3.22.457.26 3.05.321.24 4.23.396.81
2. Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and /
or Extraordinary Items) 16,515.42 6,508.68 7.052.81 40,958.07 16,604.34 31.131.74 16,515.42 6,508.68 7.052.81 40,958.07 16,604.34 31,131.74
3. Net Profit/(Loss) for the period (before Tax, after Exceptional and /
or Extraordinary Items) 16,515.42 6,508.68 7.052.81 40.958.07 16.604.34 31.131.74 16.515.42 6,508.68 7.052.81 40.958.07 16.604.34 31,131.74
4. Net Profit/(Loss) for the period after tax (after Exceptional and /
or Extraordinary items) 11,367.32 4.889.25 5.197.83 28 44 3.51 12.994.42 22.533.81 11,367.32 4.889.25 5,197.83 28.443.51 12,995.80 22,534.87
5. Total Comprehensive Income for the period IComprising Profit/(Loss)
for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 11,341.08 4.945.20 5.219.79 28.520.87 13,060.31 22.569.53 11.341.08 4.945.20 5.219.79 28,520.87 13.061.69 22,570.59
6. Paid up Equity Share Capital 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09 24.128.09
Eamings Per Share
(Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations) -
1. Basic: 4.71 2.03 2.15 11.79 5.39 9.34 4.71 2.03 2.15 11.79 5.39 9.34
2. Diluted: 4.71 2.03 2.15 11.79 5.39 9.34 4.71 2.03 2.15 11.79 5.39 9.34
Notes:
The above is an extract of the detailed format of Unaudited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Nine Months ended 31st December, 2024 (UFR) filed with the Stock Exchanges under Regulation 33
SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the UFR is available on the website of BSE Limited - www.bseindia.com and National Stock Exchanges of India Limited - www.nseindi
2. where the securities of the Company are listed and is also available on the website of the Company - www.gallantt.com
The above Unaudited Financial Results (Standalone and Consolidated) have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective Meetings held on 5th February, 2025. UFR have been su
to limited review by the Statutory Auditors of the Company. .

to immediately by the Statutory Rubitors of the Company.
Previous period / year figures have been rearranged / regrouped, reclassifie
The detailed results can be accessed by scanning the QR Code given below

For and on behalf of the Board of Directors
GALLANTT ISPAT LIMITED
C.P. Agrawal
Chairman & Managing Director
(DIN: 01814318)

ramco

Place: Gorakhpur
Date: 05.02.2025

Ramco Systems Limited
Registered Office : 47, PSK Nagar, Rajapalayam - 626 108.
Corporate Office : 64, Sardar Patel Road, Taramani, Chennai - 600 113. CIN: L72300TN1997PLC037550 E-mail: [email protected] Website: www.ramco.com

Extract of Consolidated Financial Results for the Quarter & Nine months Ended December 31, 2024

Unaudited for the Quarter Ended Unaudited for the Nine Months Ended Audited for the Year Ended
Particulars December 31, 2024 September 30, 2024 December 31, 2023 December 31, 2024 December 31, 2023 March 31, 2024
Rs. Min. USD Min. Rs. Min. USD MIn. Rs. Min. USD MIn. Rs. Mln. USD Min. Rs. Min. USD Min. Rs. Min. USD MIn.
Total income from operations 1.575.60 18.81 1.434.20 17.23 1.288.79 15.58 4.392.35 52.72 3.975.53 48.41 5.298.93 64.41
$\overline{2}$ Net profit / (loss) for the period (before tax, exceptional items) (90.54) (1.08) (65.83) (0.79) (267.93) (3.18) (338.86) (4.07) (2.228.30) (27.14) (2.437.26) (29.63)
3 Net profit / (loss) for the period before tax
(after exceptional items) (90.54) (1.08) (65.83) (0.79) (267.93) (3.18) (338.86) (4.07) (2.228.30) (27.14) (2.437.26) (29.63)
Net profit / (loss) for the period after tax
(after exceptional items) (100.96) (1.20) (96.42) (1.16) (261.26) (3.10) (392.94) (4.72) (2.186.87) (26.63) (2.416.72) (29.38)
$\overline{5}$ Total comprehensive income for the period
(comprising profit / (loss) for the period (after tax) and
other comprehensive income (after tax)) (16.12) (0.22) (190.13) (3.18) (318.75) (4.04) (402.08) (5.80) (2, 177.30) (27.13) (2,361.65) (29.44)
6 Equity share capital (face value of Rs.10 each) 372.07 6.85 371.64 6.84 353.91 6.63 372.07 6.85 353.91 6.63 354.55 6.64
Reserves (excluding revaluation reserve)
as shown in the Balance Sheet 2,759.14 30.88
$\overline{\mathbf{8}}$ Earnings per share for the period (before and after extraordinary items) of Rs.10 each, in Rs. and USD: (Annualised only for yearly figures)
Basic (2.79) (0.03) (2.70) (0.03) (7.47) (0.09) (10.85) (0.13) (62.04) (0.76) (68.51) (0.83)
Diluted (2.79) (0.03) (2.70) (0.03) (7.47) (0.09) (10.85) (0.13) (62.04) (0.76) (68.51) (0.83)
$\overline{2}$
$\overline{3}$
format of the Quarterly Financial Results are available on the Company's website at www.ramco.com and BSE website www.bseindia.com and NSE website www.nseindia.com and NSE website www.nseindia.com. The same can be accessed
QR code provided below.
The above Consolidated Financial Results of Ramco Systems Limited, India (the "Company"), its subsidiaries, (together referred to as "Group") and its Associate were reviewed by the Audit Committee and approved by the
Board of Directors in its meeting held on February 05, 2025. The Consolidated Financial Results are prepared in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under Section 133 of the Companies
Act, 2013 read with the relevant rules issued thereunder. The Statutory Auditors have carried a limited review of the Consolidated Financial Results of the Group for the nine months ended December 31, 2024 and have
issued an unmodified report.
Key numbers of Standalone Financial Results of the Company for the Quarter & Nine Months ended December 31, 2024 are as below:
Rs. Min.
Particulars Unaudited for the Quarter Ended Unaudited for the Nine Months Ended Audited for the Year Ended
December 31, 2024 September 30, 2024 December 31, 2023 December 31, 2024 December 31, 2023 March 31, 2024
Total income from operations 949.41 813.63 693.96 2,431.60 1,926.02 2,756.67
Profit / (loss) before tax 104.76 (69.83) (193.10) (176.85) (1.172.42) (1.196.42)
Net profit / (loss) after tax 99.41 (66.42) (182.47) (168.41) (1.110.95) (1.131.70)
Total comprehensive income for the period (comprising profit / (loss)
for the period (after tax) and other comprehensive income (after tax)) 92.67 (69.27) (186.42) (178.37) (1, 117.28) (1, 143.71)
Figures for the previous period(s) have been regrouped / restated wherever necessary to make them comparable with the figures for the current period(s).
By Order of the Board
For Ramco Systems Limited
Regd Off: Rain Center, 34, Srinagar Colony,
R
Ph.No.: 040-40401234
Email:[email protected]; website:www.rain-industries.com
CIN: I 26942TC1974PLC001693
NOTICE FOR TRANSFER OF UNCLAIMED DIVIDEND
AND SHARES TO IEPF
Notice is hereby given that pursuant to the provisions of Section 124 of
the Companies Act. 2013, the unclaimed final dividend amount for the
Financial Year ended December 31, 2017 will be transferred to Investor
Education and Protection Fund (IEPF) on expiry of the Statutory time
period of Seven Years from the date they became due for the payment.
As per the provisions of Section 124 of the Companies Act, 2013, all shares
in respect of which dividend has not been claimed for seven consecutive
years or more shall be transferred to Investor Education And Protection
Fund Authority Account.
The Company has uploaded full details of such shareholders whose
dividend / shares are due for transfer to IEPF Authorities on its website at
www.rain-industries.com. Shareholders are requested to refer to the
web-link: https://www.rain-industries.com/assets/pdf/iepf-1-
div_20250205062214.pdf and https://www.rain-industries.com/
assets/pdf/iepf 4-tentative 20250205062421 pdf to verify the details
of unclaimed dividends and the shares liable to be transferred to investor
Education And Protection Fund Authority Account.
The Members who have not encashed the Final dividend for the Financial
Year ended December 31, 2017 and subsequent years may claim the
said dividend amounts on or before May 10, 2025 by writing a letter /
amail to the Company of the address given above. After May 10, 2025

RAIN INDUSTRIES LIMITED

Salu unuon a muomentum at the address given above. After May 10, 2025, the transmittiging in the Undefained Dividend Account and the shares will be the Undefained Dividend Account and the shares will be the share of the Hu

e: Exchange Plaza, C-1, Block G, Bandra-Kurla Com
Mumbai - 400 051, Maharashtra, India

PUBLIC NOTICE .
ublic Notice for Compulsory Delisting of Equity Shares of Company in terr
! Regulation 32 (3) of SEBI (Delisting of Equity Shares) Regulations, 2021

2 In terms of Regulations 2 (3) of SEBI (Delisting of Equity Shares) Regulations
2021 (Delisting Regulations) and as per rules made under Section 21A of the
equitorios of Caroline Contracts (Regulations) Act, 1958 and th

$\epsilon_{\rm{20}-1}$ and registered email address as per the Exchange records and registered email address as per the Exchange records and the distanced determined interaction and the state of the state of the property of the st

: No. I Company Registered Address of the Company
Visesh Infotecnics Limited *703, Aninachal Building, 19, Barakhamba Road,
New Delhi-110001.

Note:
As per MCA records the name of the company is changed to MPS Infotecnics Ltd
w.e.f. 12th February 2016.

.
he consequences of compulsory delisting include the following: The above company will cease to be listed on the Stock Exchange. The ompany will be moved to the dissemination board of the Stock Exchange.

In terms of Regulation 34 of Delisting Regulations,

and the desired company its window in property and the second properties and the desired company its window that in the securities laws. Its promoters, and the
meaning compliance with the securities laws. Its promoters, an

well associate and accompany whose fail value is positive
and the state of a company with the depositories shall not effect transfer, by
also parally recovering the depositories shall not depend to the state
also parally r promoter
split, etc
ter group
he public
3 of these

the promoters, whole-time directors, and person(s) responsible for ensuring
ompliance with the securities laws, of the compulsority delisted Company
hall also not be eligible to become directors of any listed company till

.
In terms of Regulation 33 of Delisting Regulations,

. Where the equity shares of a company are delisted by a recognized Stock
xchange, the recognized Stock-Exchange shall-appoint an independen
aluer(s) who shall determine the fair value of the delisted equity shares.

.....................................

--
3. The value of the delisted equity shares shall be determined by the valuer(s)
having regard to the factors mentioned in sub-regulation (2) of regulation 20 o
SEBI (Delisting of Equity Shares) Regulations, 2021.

Example the promotion of the Company shall acquire the delisted equity sign of the promoter of the company shall acquire the value determined by the company shall acquire the value determined by the companies of the date o ныны
by the
stock

e promoter shall be liable to pay interest at the rate of ten percent per to all the shareholders, who offer their shares under the compulsory ing offer, if the price payable in terms of sub-regulation (3) of regulation of .
The pr

person who may be aggrieved by the proposed delisting may make resentation, if any, to the Delisting Committee of the Exchange in writing
resentation, if any, to the Delisting Committee of the Exchange in writing
hin 15 wo

the representation(s) with complete contact details (email id, address and
then enumber) of the person(s) making a representation(s) should be
differed to:

union Collisting Committee, Listing Department, National Stock Exchange of India Limited Texhange 2Faix, C-1, Biock-2, Bandara-Kura Complex, Bandara-California (East), Mumbal 400 051. Contact no: +91 22 26598100 (32014), F

The company is directed to update the details of the promoter/director of the
above company on or before February 27, 2025, if any. The promoter/director
of the above listed company are also called upon to contact the Exch

For and on behalf of National Stock Exchange of India Limited .
Place: Mumbai

Date: February 06, 2025 N Nifty50

$\blacksquare$

.....

.....

$\blacksquare$

.....

హైదరాబాద్, ఆండ్రప్రభ : శాస్త్రీయంగా జరిగిన కులగణన సర్వేలో బీసీజనాభా గతంకంటే పెరిగిందని రాష్ర్టానీటిపారుదలశాఖ మంత్రి, కులగణన సర్వే సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్మమార్ రెడ్డి చెప్పారు. సర్వేపై తప్పుడు ప్రచారం చేయవద్దని విపక్షాలను కోరా రు. కులగణన సర్వేపై బుధవారం శాసనసభ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స్ లకు (పణాళిక శాఖ అధికారులు పవర్ పాయిం ట్ బ్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యకమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రవాణా, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పౌన్నం ప్రభాకర్, లోకసభ సభ్యుడు మల్లు రవి, శాసన మండలి సభ్యులు కోదండరాం,బల్మురి వెంకట్, ఎమ్మెల్యేలు ఎన్ ఉత్తమ్ పద్మావతీ రెడ్డి,వేముల వీరేశం,మందుల సామ్యేల్ ,వీర్ణపల్లి శంకర్, అమేర్ అలీఖాన్, లక్ష్మీకాంతరావు, భూపతిరెడ్డి, వెడ్మ బొజ్జా, కుంభం అనిల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ తది తరులు పాల్గొన్నారు. [పణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సర్వేపై పవర్ పాయింట్ [పజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ఐమార్ రెడ్డి మాటార్లుతూ, బీఆర్ఎస్ పార్తీ చేపట్టిన సమ్మగ కుటుంబ సర్వేకు [పామాణికం లేదని ఆరోపిం

పడతాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ జనాభా $51.09$ శాతంగా నమోదవగా, ప్రస్తుత సర్వేలో $56.33\,$ శాతానికి పెరిగిం దని, అలాగే, ఎస్తీ జనాభా $\widetilde{\phantom{a}}$ గతంలో $\widetilde{\phantom{a}}$ 8 శాతం నుంచి $10.45$ శాతా నికి పెరగగా, ఓసీ జనాభా $21.55$ శాతం నుండి $15.79$ శాతానికి తగ్గిందని మంత్రి విశ్లేషించారు. అయితే బీసీ జనాభాశాతం తగ్గిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్నారు.

ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రజలకు సమగ్ర డేటాను అందిం చడం జరిగిందని, భవిష్యత్తులో సమర్థవంతమైన పాలనకు దోహద పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.అధునాతన సాంకేతి కత ద్వారా డేటా విశ్లేషణ జరిగిందని, సర్వే అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో ఆధునిక సాఫ్ట్ వేర్ సాయంతో డేటా విశ్లేషణ చేపట్టామని, $76,!000$ మంది డేటా ఎంటీ ఆపరేటర్లను నియమించి, 36 రోజుల్లో డేటాను డిజిటలైజ్ చేశారన్నారు. దోషా లను గుర్తించడానికి ఆటోమేటెడ్ ఎర్రర్ డిటెక్షన్ మెకానిజాన్ని ఉప యోగించారని వెల్లడించారు. ఓటర్ల జాబితాలు జనాభాను అంచనా వేసేందుకు ఉపయోగపడవని, వాటికి ఆధార్ అనుసంధానం లేక పోవడంతో కచ్చితమైన గణాంకాలు ఇవ్వలేవని మంత్రి వివరించా రు. ఇది డేటా ఆధారిత పరిపాలనకు మార్గదర్శిగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

$\bullet$ సర్వేపై తప్పుడు ప్రచారం వద్దు $\bullet$ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్

చారు. తప్పుడు గణాంకాలతో విపక్షాలు అసత్య ప్రచారానికి దిగుతు న్నాయని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులగణన సర్వే ఎక్కడ కూడా జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమైదటి సారిగా శాస్త్రీయంగా అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా జరిగిందని చెప్పారు. $2011$ జనాభా లెక్కల తరు వాత క్షేత స్థాయిలో నిర్వహించిన కులగణన ఇదేనని చెప్పారు.

వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి, సంక్షేమ విధానాలను రూపొందించడానికి ఈ ఫలితాలు ఉపయోగ

హైదరాబాద్, ఆం(ధ[పభ: రాష్ట్ర(పభుత్వం అత్యంత [పతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై (పజల్ని తప్పుదోవ పట్టించొద్దని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో కోరారు. ఇది రాజకీయాలు చేసేం దుకు సరైన సమయం కాదంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు. కులగణన సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించావున్నారు. ఇంటింటికెళ్లి వివరా లను సేకరించామని చెప్పారు. అయినా.. కొందరు పనిగట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని విమర్శించారు. అప్పటి బీఆర్ఎస్ సభుత్వం సమ్మగ కుటుంబ సర్వేను అశాస్త్రీయంగా నిర్వహించిందని విమర్శించారు. ఆ సర్వేకు ప్రామాణికత లేదన్నారు. (పతిపక్షాలు బీసీలపై ఇప్పుడు కపట [పేమను [పదర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ.. ఎప్పటికీ బీసీలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు రూపొందించిన బీసీ డిక్లరేషన్ను నూటికి నూరు శాతం అమలుచేసి తీరుతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు కేటాయించి, బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయలేని ఎన్నో పనులను ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన (పతి హామీని నెరవేర్చుతామని, (పతి పక్షాల ఉచ్చులో పడొద్దని ప్రజలకు మంత్రి శ్రీధర్ఐాబు విజ్ఞప్తిచేశారు.

కులగణన చర్రిత్రలో కొత్త లధ్యాయం

$\bullet$ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సామాజిక, విద్య, రాజకీయ కుల గణన రాష్ట్రంలోనే కాకుండా, యావత్ దేశంలోనే కొత్త అధ్యా యాన్ని సృష్ఠించిందని పీసీసీ అధ్య క్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ చెప్పారు. ఈ బృహత్తర కార్య క్రమాన్ని `ప్రతి బీసీ బిడ్డ స్వాగతిం

వస్తోందనే కడుపుమంటతో విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని

ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని, కులగణనను వ్యతి

రేకించొద్దని బీసీ నేతలను కోరారు. గతంలో భారాస నిర్వహించిన సమగ్ర

కుటుంబ సర్వే (ఎస్కేఎస్ )కు చటబ్దద్దతఉంటే శాసనసభలో ఎందుకు

పెట్టలేదని (పశ్నించారు. బుధవారం గాంధీభవన్లో బీసీ సామాజిక

(మొదటిపేజీ తరువాయి)

దృష్ఠి సారించింది. ఈ వర్గాలకు ప్రభుత్వం కొత్త పథకా లను [పారంభించడంతోపాటు ఈ వర్గాలను అక్కున చేర్చు కునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. [పభుత్వం తాజాగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివే దిక అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎంతగానో దోహదపడుతుందన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. శాసన సభలో కులగణన నివేదిక, ఎస్సీవర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ద్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఈ వర్గాలకు న్యాయం చేసేది కాంగైస్ పార్టీయేనన్న సంకేతాలను సీఎం రేవంత్ పంపించినట్టు కాంగ్రెస్వర్గాలు భావిస్తున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించాక శాస్త్రీయ పద్ధతీలో కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీ, ఎస్కీ, ఎస్కీ, మైనారిటీ వర్గాల లెక్కలను తేల్చా మని ఆ పార్టీ ద్రకటించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతుల (బీసీలు)కు 42శాతం టికెట్లు కేటాయిస్తామని, ఇందుకు తమ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పిస్తామని శాసనసభ వేదికగా సీఎం రేవంత్ డ్రకటించి విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలను ఇబ్బందుల్లోకి నెట్టారు. తమపార్టీ తొలినుంచి బీసీ నాయకత్వా న్ని [పోత్సహిస్తోందని, ఎన్నికల్లో ఈ వర్గాలకు పెద్దపీట వేసూ ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ చెప్పే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో $33$ మంది బీసీలకు .
పోటీ చేసే అవకాశం కల్పించామని, ఇదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42శాతం ఈ వర్గాలకే [పాధాన్యత కల్పిస్తామని ఆయన (పకటించి ఈ వర్గాలకు కాంగ్రెస్ పార్టీని చేరువచేసే డ్రయత్నం చేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలపరచాలని, త్వరలో ఏర్పాటు చేసే పీసీసీ కార్యవర్గంతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలోనూ బీసీలకు జనాభా [పాతిపదికన పదవులను కట్టబెట్టాలని కూడా సీఎం రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. పీసీసీకార్యవర్గ కూర్పులో బీసీలకు సగానికిపైగా పదవులను ఇవ్వాలని కాంగెస్ పార్టీ అధినాయ కత్వం ఇప్పటికే సీఎం రేవంత్తతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ఐ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ఇక నుంచి జరిగే అన్ని ఎన్నికలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అత్యంత [పాధాన్యత ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ నాటికి ఈ వర్గాలకు చెందిన నాయకత్వాన్ని `పూర్తిస్థాయిలో బల

యి. ఎస్పీ వర్గీకరణపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభ్యంతరం

తెలిపారు. న్యాయబద్ధంగా మాదిగలకు $10.50$ శాతం రిజ

ర్వేషన్ల వాటా కావాలని ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో

మాదిగలకు 9ిశాతమే దక్కుతోందని ఆయన ఆరోపించారు.

$15$ శాతం ఉన్న మాలలకు $5$ శాతంఇచ్చారని ఆరోపించారు

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ [పెసిడెంట్ కేటీఆర్ కులగణన

నివేదికపై స్పందిస్తూ బీసీ డిక్లరేషన్మ్ కాంగ్రెస్ పార్టీకి స్పష్ఠత

లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో (పభుత్వం అందజేసిన

నివేదిక తప్పుల తడక అని, ప్రభుత్వానికి $42$ శాతం బీసీ

రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. మరోవైపు

అసెంబ్లీలో ఎస్పీవర్గీకరణకు సంబంధించి చేసిన తీర్శాణంపై

మాలల ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డు

లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై బైఠాయించి

ఆందోళన నిర్వహించారు. దీంతో మాలసంఘాల నాయ

కులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

కులగణనపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ మాట్రాడుతూ

తెలంగాణ చరిత్రలో కులగణన ఒక కొత్త అధ్యాయమని,

తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వే శాస్ర్రీయంగా, పడక్బం

ధీగా జరిగిందని చెప్పారు. ఒక యజ్ఞంలాంటి కార్యక్రమాన్ని

చూసి కొందరు ఓర్వలేక దుడ్చుచారం చేస్తున్నారని ఆరోపిం

చారు. ఇంతవరకు కులగణనపై ఒక సమగ్ర సర్వే జరగలేదని,

అలాంటప్పుడు జనాభా సంఖ్యను తగ్గించారని చేస్తున్న ఆరొ

`పణలు సత్యదూరమన్నారు. కులగణన సర్వేపై విపక్షాలు

తప్పుడు (పచారాన్ని మోసపోవద్దని ఆయన కోరారు. బీజేపీ

ఎమ్మెల్వే పాయల్ శంకర్ మాట్టాడుతూ... ఇచ్చిన మాట

పరిచేలా (పణాళికలు రూపొందించే పనికి శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత (పతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనపై క్ష్మేతస్థా యిలో [పాచుర్యం కలిగేలా పార్టీ యం[తాంగాన్ని సమాయత్త పరచాలని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కుల గణనలో వచ్చిన ఫలితాలను వివరించాలని ప్రభుత్వం, కాం గ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ రాడ్ట్ల వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ ముస్తే పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్తోపాటు మంత్రులు, కీలక నేతలను ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కులగణనపై బ్రహిళికా సంఘం నిర్వహించిన సర్వే ఫలితాలను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్∂ెడ్డి వివరిస్తారు. సర్వే కు సంబంధించిన అంశాలను పుస్తకరూపంలో ముద్రించిన పీసీసీ వీటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేస్తారు. జిల్లా మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, బీసీ నాయ కులతో సమావేశాలు నీర్వహించి కులగణనకు సంబంధిం చిన వివరాలను వివరిస్తారు. కొన్ని బీసీ సంఘాలు, విపక్ష పార్టీలు కులగణనపై చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా తిప్పికొట్టాలని గురువారం నాటి సమావేశంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ పిలుపునివ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతులకు 42శాతం పోటీ చేసే అవకాశం ఇస్తామన్న సమాచారాన్ని క్షేతస్థాయి వరకు తీసుకెళ్లి ఈ వర్గాలను జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ $\lim_{n \to \infty}$ (పణాళిక రూపొందించింది. అవసరమైతే అన్ని జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించి కుల గణన వివరాలను అందజేయాలన్న అంశంపై పీసీసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నోటీఫికేషన్ ఈనెల 10 తేదీ తర్వాత వెలువడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన కులగణన నివేది క కీలకం కానున్నదని భావిస్తున్నారు. వెనకబడిన తరగతు లను ఆదరించేది వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసు

.
ల్యేలకు పవర్ెేయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. శాస్టీయంగా లాజికల్గా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన నిర్వహించామని, అన్ని కులాలకు సంబంధించిన సామా జిక, ఆర్థిక సర్వే జరిగిందని చెప్పారు. కులగణన సర్వే నివేది కను సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగిస్తామని ఆయన అన్నారు. మరోవైపు బీసీ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆశాస్త్రీ యమని, నివేదిక ఆమోదయోగ్యం కాదని, బీసీలు నివేదికను అంగీకరించరని చెప్పారు. సర్వే చకారం $134$ కులాల బీసీల నాభా కేవలం $46.\overline{2}5$ శాతం చూపించడంలో ఏ మాత్ర శా్స్తీయత లేదని ఆలేఖలో పేర్కొన్నారు. రాష్ట్రజనాభా $4.10\,$ కోట్లు ఉంటే సర్వేలో మాత్రం $3.54$ కోట్లు జనాభా ఉందని చూపించారని, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా $3.51$ కోట్లు కాగా $2014$ సమగ్ర కుటుంబ సర్వే $\beta$ త్రారం $3.68$ కోట్లుగా ఉందని, ప్రభుత్వం తాజాగా నిర్వ హించినట్టు చెబుతున్న సర్వే ప్రకారం రాడ్ట్ల జనాభా $3.5\tilde{4}$ కోట్ల ఎలా తగ్గిందని ఆ లేఖలో బీసీ సంఘాలు స్థ్రుించాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో $51.1$ శాతం జనాభా ఉంటే (పస్తుత సర్వే (పకారం బీసీ జనాభా $46.25\,$ శాతం మాత్రమే ఉందని ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా పెరగలేదన్న విషయం సర్వే చెబుతోందన్నా రు. రాష్ట్రంలో బీసీలు $51$ శాతం, మైనారిటీ బీసీలు $10$ శాతం కలిపి $61$ శాతానికి పైగా ఉన్నారని తాజా సర్వే ప్రకారం $56.1$ శాతం మాత్రమే చూపిస్తున్నారని, ఇది సత్యదూరమని తెలి పారు. $2014$ లో నిర్వహించిన సమ్మగ సర్వేలో 11శాతం ఉన్న ఓసీ జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 15.79శాతానికి పెరిగిందని, బీసీలు, ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా ఎలా పెరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడేందుకే సర్వేలో బీసీ జనాభా తగ్గించి, ఓసీ జనాభా పెంచారని ఆరోపిస్తున్నారు.

$\bullet$ సామాజిక, విధాన నిర్ణయాలకు ఇదే కీలకం $\bullet$ కులగణనతో దేశం తెలంగాణ వైపు చూసాేంది $\bullet$ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಾನಿಕೆ ಕಟ್ಟುಬದೆವುನ್ನಾಂ $\bullet$ కుట్రలను తిప్పికొళ్లిన ప్రజలకు కృతజ్ఞతలు $\bullet$ త్వరలో ప్రజల ముందుకు సమగ్ర లిపా్రబ్ల $\bullet$ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కులగణన సర్వే విజయ వంతంగా పూర్తిచేసి అసెంబ్లీలో (పవేశపెట్టడంతో దేశం యావ త్తూ తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క అన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు సమాచారం ఇచ్చినా తీసుకునేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉంద న్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. [పజా [పభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడు కుంటామని స్పష్టంచేశారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన సర్వేను అడ్డుక ునేందుకు కుట్రలు జరిగాయని, తప్పుడు ప్రచారం చేశారని, సర్వేలో పాల్గొనద్దని పిలుపునిచ్చారని, అయినా ప్రజలు ప్రభు త్వానికి అండగా నిలిచి, సర్వేను విజయవంతం చేశారని అన్నా రు. కుల గణన సర్వేను చట్టసభలో [పవేశపెట్టడం పట్ల సంతోషం గా ఉందన్నారు. బ్రజా బ్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజ లకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కుల గణన సర్వే మొదలు పెట్టడానికి సుదీర్ఘంగా కసరత్తు చేశామని వివరించారు. 2024 ఫిబ్రైవరి 4న సమ్మగ ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, $2024$ ఫిబ్రవరి $16$ న అసెంబ్లీలో ఎక్కగీవ తీర్మానం చేశామన్నారు. $2024$ అక్టోబర్ $10$ న సర్వే కోసం జీ వో విడుదల చేశామన్నారు. సర్వే పర్యవేక్షణకు సీనియర్ మంత్రి

ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 19నాడు సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్ గా విభజించి తద్వారా $94,261$ బ్లాక్ లను ఏర్పాటు చేశామన్నారు. రాడ్రు వ్యాప్తంగా1, 03, 889 ఎన్యుమరేటర్లు మరియు సూపర్వై జర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి నిరంతరం ఈ ప్రకియ విజయవంతంగా పూర్తి కావడం కోసం జిల్లా అడిషనల్ కలెక్టర్లను నోడల్ అధికారిగా నియామకం చేసి, జిల్లా కలెక్టర్ల నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా [పభుత్వ [పధాన కార్యదర్శి మానిట రింగ్ చేసి పకడ్బందీగా సర్వే పూర్తి చేశామని వివరించారు. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రజల వివిధ రకాల స్థితిగతులపై ఫుల్ బాడీ .
చెకప్, ఒక ఎక్సరే లాంటిదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృదికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుంద న్నారు. త్వరలోనే కుల గణన సర్వేకు సంబంధించిన అంశాలను సమ్మగంగా ప్రజెంటేషన్ చేసి ప్రజల ముందు ఉంచుతామ న్నారు. సర్వే సక్సెస్ కావడానికి మెండుగా సహకరించిన ప్రజలకు, మీడియాకు, సర్వే చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బ్రభుత్వ బ్రధాన కార్యదర్శి శాంతకుమారి, [పిన్సిపల్ సె[్రెటరీ సందీప్ కుమార్ సుల్వానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.

(మొదటిపేజీ తరువాయి) చెబుతుంటే సర్వే బోగస్ అని బీసీ జనాభాను తక్కువ .
చేసి చూపించేందుకే lపభుత్వం lపయత్నిస్తోందంటూ విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తీlవస్థాయిలో మండిపడుతుం డగా బీసీ, కుల సంఘాలుసైతం నివేదికను తప్పుబడుతున్నా

తప్పుదోవ పట్టిస్తారా?

$\bullet$ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వరని తేలిపాకయింది ● కాంగ్రెస్ పాల్టీని ఇక తెలంగాణ సమాజం నమ్మదు $\bullet$ మీ ఎన్నికల హామీలు.. డిక్లరేషన్లు బూటకమే $\bullet$ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేటీఆర్ లేఖాస్త్రం

హైదరాబాద్, ఆంద్రప్రభ: తెలంగాణలో కులగణన సర్వే అసంపూర్ణమేనని, లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే సర్వేను పూర్తిచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ [పెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పైగా, ఈ కులగణనను సమగ్ర సర్వేగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో పేర్కొన డం సాక్షాత్తు పార్లమెంటునే తప్పుదోవ పట్టించడం అవుతుందని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య $1.85$ కోట్లుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో వారివాటా 51 శాతమని గుర్తుచేశారు. ఇక .
మైనారిటీల్లో ఉన్న బీసీలను కూడా కలిపితే బీసీల సంఖ్య ఏకంగా $61$ శాతానికి చేరిందని స్పష్టంచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వేలో బీసీల జనాభా $1.64$ కోట్లకు ఎలా తగ్గిందో? 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని సూటిగా స్థ్రభించారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ అగ్రనేతకు లేఖాస్త్రం సంధించారు.

బలహీన వర్గాల జనాభా తగ్గినట్లు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని తేలిపోయిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరికి కాంగ్రెస్ పార్టీపరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని రాహుల్కు రాసిన లేఖలో కేటీఆర్ నిలదీశారు. ఎన్ని కల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో అబద్ధాలు ప్రచారం చేసి డిక్ల రేషన్లకు ఘోరీ కట్టిన పాపం కాంగ్రెస్ట్లేను వెంటడాటం ఖాయ

మని హెచ్చరించారు. ఈ కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్లో ప్రస్థావన తెచ్చారని విమర్శించారు. ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సర్కారు తీవమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి.. బీసీల జనాభా తగ్గడం.. ఎలా సాధ్యమో చెప్పగలరా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ తప్పుడు లెక్కల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే (పమాదం పొంచి ఉందని బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వాస్తవాలు తెలు $\tilde{\mathbf{w}}$ కోకుండా రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణమన్నారు. గ్వారెంటీల పేరిట చేసిన గారడీని, డికరేషన్ పేరిట చేసిన ఈ దగా ను చూసిన తరువాత ఇక ఏ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ ని బ్రజలు నమ్మ రని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలోని బీసీలకు రాహుల్ బేషరతుగా క్లమాపణ చెప్పాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.

రాహూల్ డిక్లరేషన్లు అన్నీ బూటకమే...

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు.. డిక్లరేషన్లన్నీ బూటకమేనని, ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఏడాదిగా విఫలమవుతున్న కాంగైస్ ప్రభుత్వానికి దేనిపైనా స్పష్టతలేదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిందన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ' అంటూ ట్వీట్ చేశారు.

వర్గానికి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. మీ పాలనలో బీసీలకు ఏం వెలగబెట్టారని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను $33\,$ శాతం నుంచి 23 శాతానికి తగించింది మీరు కాదా ? అని స్థ్రీనించారు.మీ పార్తీలో ఒక బీసీని అధ్యక్షుడిని చేయగలరా? అంత దమ్ము మీ నేతలకు ఉందా ? అని బీఆర్ఎస్పై మండిపడ్డారు. బీజేపీ నేతలకు చేతనైతే కులగణనను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9, $10$ లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని మహేష్కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీసీ రిజర్వేషన్హు పెంచేందుకు, జాతీయ సాయిలో కులగణన సానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తామని, పార్త్ పదవుల్లో కూడా ఎస్పీ, ఎస్తీ, బీసీలకు 70 శాతం పదవులు ఇస్తామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. ఎమ్మెల్స్ సీట్లలో కూడా బీసీ బాధాన్యత పెంచుతామని హామీ ఇచ్చారు.

బీసీలను కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోస్తే.. రేవంత్ పాడిచి పాడిచి చంపుతుండు

$\bullet$ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పుడు నివేబిక: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలోని కాంగైస్ ప్రభుత్వం, ఏఐసీసీ అగ్ననేత రాహుల్ గాంధ్రీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీద్ర స్థాయిలో వుండిపడ్డారు. బీసీలను తగ్గించి ముస్తింలను పెంచడం వెనుక కుట్టదాగి .
ఉందన్నారు. తెలంగాణ మోడల్ పేరు తో రాహుల్ గాంధీ మభ్యపెట్టే (పయ త్నం చేస్తున్నారని చెప్పారు. బీసీల ఓట్లను తగ్గించి ముస్లింలకు కట్టబెట్ట

డమే దేశానికి కాంగ్రెస్ చూపే రోల్ మోడలా? అని విమ ర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందదన్నారు. కాంగైస్ సర్కార్ ఓబీసీల పట్ల కపట [పేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపారని ఆరోపించారు. బీసీలను రాజకీయం గా అణచివేసేందుకు ప్రభుత్వం చేసిన చర్యగా అభివ ర్ణించారు. మండల్ కమిషన్ లో $51$ శాతం, బీఆర్ఎస్ సమ్మగ కుటుంబ సర్వేలో $52$ శాతం ఉన్న బీసీలు.. $46$ శాతంకి ఎలా తగ్గారో రేవంత్ చెప్పాలన్నారు. 4కోట్ల జనాభాలో దాదాపు 6 శాతం తగ్గుదల బీసీలకు కాం(గెస్

చేస్తోన్న ద్రోహానికి అద్దం పడుతోం న్నారు. బీసీల హక్కులను రేవంత్ సర్కార్ కాలరాసే ప్రయత్నం చేసింద న్నారు. బీసీల హక్కును ముస్లింలకు కట్టబెట్టే స్టయత్నం జరుగుతోందని ఆరోపించారు. గేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీ లకురిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్ర మే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లిం లకు కట్టబెట్టడం అత్యంత దారుణమ

న్నారు. సీఎంగా రాజశేఖర్ రెడ్డి 4 శాతం బీసీల రిజర్వేష న్లను ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తే.. కేసీఆర్ దీన్ని ఏకంగా 12 శాతం చేశారని మండిపడ్డారు. ఇదంతా బీసీల ఓట్లను, బీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు జరి గిన కుట్ర అని ఆరోపించారు. సమగ్ర సర్వే పేరుతో కేసీ ఆర్ఒక్కరోజులో తడిగుడ్డతో గొంతుకోస్తే… కులగణన అని చెప్పి రేవంత్ $50$ రోజుల పాటూ రోజూ పొడిచి పొడిచి చంపారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జర గాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ స్థజలను మోసం చేసిందన్నారు.

RAIN INDUSTRIES LIMITED Regd.Off: Rain Center, 34, Srinagar Colony, Hyderabad-500 073, Telangana State, India. Ph.No.: 040-40401234 Email:[email protected]; website:www.rain-industries.com CIN: L26942TG1974PLC001693

ఐఇపిఎఫ్ కు క్లెయిమ్ చేయని డివిడెండ్ మరియు వాటాల బదలాయింపు కొరకు ప్రకటన

కంపెనీల చట్టం, 2013 యొక్క సెక్షన్ 124 నిబంధనలననుసరించి
ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా డిసెంబరు 31, 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కొరకు క్లెయిమ్ చేయని తుది డివిడెండ్ మొత్తాన్ని చెల్లించుటకొరకు బాక్ పడినతేదీ నుండిఏడు సంవత్సరాల చట్టబద్ధమైన కాలవ్యవథి ముగియడంపై
ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ & (పొటెక్షన్ ఫండ్ (ఐఇపిఎఫ్) నకు బదలాయించడం జరుగును

కంపెనీల చట్టం, 2013 యొక్క సెక్షన్ 124 యొక్క నిబంధనల ప్రకారం, వరుసగా ఏడు సంవత్సరాలు లేదా అంతకుపైగా కొరకు క్లెయిమ్ చేయని డివిడెండ్కు సంబంధించి అన్ని వాటాలను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు (పొటెక్షన్ ఫండ్ అథారిటీ అకౌంట్ నకు బదిలీ చేయడం జరుగుతుంది.

డివిడెండ్ / వాటాలను ఐఇపిఎఫ్ అథారిటీలకు బదలాయించబడే అట్టి వాటాదారుల పూర్తి వివరాలు www.rain-industries.com వద్ద వారి వెబ్సైట్హై జ దీ దీ దీ కాశా కాశా కాగా మార్చించి కాగా కాగా ఉండా కాశా కాశా కాశా కాశా కాశా కాశా కాశా కా వాటాల యొక్క వివరాలను వెరిఫై చేయుటకు వెబ్లింక్: https://www.rain-indus tries.com/assets/pdf/iepf-1-div_20250205062214.pdf మరియ assets/pdf/iepf-4-tentative https://www.rain-industries.com/ 20250205062421.pdf పరిశీలించుకోవలసిందిగా వాటాదారులను కోరబడుచున్నది.

డిసెంబరు 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మరియు తదుపరి సంవత్సరాల కొరకు తుది డివిడెండ్ తీసుకొనని సభ్యులు, పైన ఇవ్వబడిన చిరునామా వద్ద కంపెనీకి ఉత్తరము వ్రాయడం / ఇ-మెయిల్ ద్వారా మే 10, 2025 న లేదా అంతలోపు సదరు డివిడెండ్ మొత్తాలను క్లెయిమ్ చేయవచ్చు. మే 10, 2025 తరువాత క్లెయిమ్ చేయకుండా డివిడెండ్ ఖాతాలో ఉన్న మొత్తం మరియు వాటాలు ఐఇపిఎఫ్ అథారిటీలకు బదలాయించడం జరుగుతుంది

for RAIN INDUSTRIES LIMITED
Place: Hyderabad S. Venkat Ramana Reddy
Date: February 5, 2025 Company Secretary

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కార్ బీసీ లను అణిచివేసేందుకు కుట్ర లు పన్నిందని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డా రు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగా

ల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నా రన్నారు. బీసీ వ్యతిరేకిగా సీఎం రేవంత్ రెడ్డి మారారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని.. ఇది బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ట అని ఆరోపించారు.

కులగణనన తప్నల తడకె

ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగమవుతుందని హెచ్చరించారు. బీసీలు తిరగబడితే... రేవంత్రరెడ్డి సర్కార్ పడిపోతుందన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కృష్ణయ్య మీడియాతో వూట్లాడారు. కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి దానిని ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో బీసీ లెక్క ఎలా తగ్గిందో సీఎం (పజలకు చెప్పాలన్నారు. ఇక 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రేవంత్ రెడ్డి కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని సైర్ అయ్యారు. ఆ ఇద్దరు బీసీ మంత్రులకు పనికిమాలిన శాఖలు ఇచ్చారని ఆరోపించారు. స్రస్తుతం ఖాళీగా ఉన్న 6 పదవుల్లో బీసీలకు పెద్ద పీఠ వేసి కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతం పెంచుతూ తెలంగాణలోని కాంగ్గెస్

ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చట్టం చేయాలన్నారు.